Monday, July 22, 2019

ఆనాడు ఎడ్లబండి..నేడు లాంచ్ ప్యాడ్: ఫోటోలు పెట్టి మరీ ఇస్రోకు నెటిజెన్ల ప్రశంసలు

అంతరిక్షరంగంలో భారత్ మరో రికార్డు సృష్టించింది. చంద్రుని దక్షిణ ధృవంపై చోటుచేసుకుంటున్న పరిణామాలను స్టడీ చేసేందుకు ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2ను పంపింది. ప్రయోగం విజయవంతం అయ్యింది. 10 ఏళ్ల క్రితం చంద్రయాన్-1 విజయం తర్వాత చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్-2కు శ్రీకారం చుట్టి విజయం సాధించింది ఇస్రో. ఇక ప్రయోగం విజయవంతం కావడంతో నెటిజెన్లు ఇస్రోపై ప్రశంసల వర్షం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y2pJ2d
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...