Monday, July 22, 2019

నిన్న శాస్త్రి, నేడు సింగ్.. కాంగ్రెస్ చీఫ్‌ బాధ్యతలు ప్రియాంక చేపట్టాలని డిమాండ్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవీ ఎవరూ చేపట్టాలనే అంశంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు ఎవరూ చీఫ్ పదవీ చేపట్టబోరని ఇదివరకే రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే పార్టీ చీలిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాహుల్ పగ్గాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30K4vlW
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...