బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా కలకలం పుట్టించాయి. రాజకీయంగా ప్రకంపనలు రేపాయి. శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోలేకపోతున్న కుమారస్వామి సోమవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ వజూభాయ్ వాలాను కలుసుకోబోతున్నారని, అనంతరం తన రాజీనామా పత్రాన్ని అందజేస్తారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. కుమార రాజీనామా? గవర్నర్తో అపాయింట్మెంట్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M6YGuQ
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment