కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడింది. ఇక బీజేపీ ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కూడా కన్నేసింది. ఇందులో భాగంగానే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. తాజాగా రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి ఛాన్స్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య నెలకొన్న విబేధాలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y9ZuBG
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment