Tuesday, July 23, 2019

ఎన్ఆర్‌సీ తుది గడువు పెంచిన సుప్రీంకోర్టు : ఆగస్టు 31వరకు పూర్తిచేయాలని ఆదేశం

న్యూఢిల్లీ : జాతీయ పౌరసత్వ రిజిష్టరులో అసోంకి చెందిన వారి పేర్లు చేర్చడం/ తొలగించే ప్రక్రియకు గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. వాస్తవానికి ఎన్‌ఆర్‌సీ జాబితాను కో ఆర్డినేటర్ రూపొందించి ఈ నెల 31వ తేదీ నాటికి సమర్పించాలని తొలుత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే జాబితాలో పేర్ల చేరికపై అన్నివర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XZYmp7
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...