Thursday, July 25, 2019

చంద్ర‌బాబు వార్నింగ్‌: జ‌గ‌న్ ఒళ్లుద‌గ్గ‌ర పెట్టుకోవాలి: కేసీఆర్ రుణం తీర్చుకుంటున్నారు...!

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను హెచ్చ‌రించారు. ముఖ్య‌మంత్రి ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. తెలంగాణ‌తో ఏపీకి నీటి ప్రాజెక్టులు ఏంట‌ని నిల‌దీసారు. తెలంగాణ ఉద్య‌మం వ‌చ్చిందే నిధులు.. నీరు..ఉద్యోగాల కోస‌మ‌ని గుర్తు చేసారు. కేసీఆర్‌..జ‌గ‌న్ శాశ్వ‌తం కాద‌ని ఏపి శాశ్వ‌త‌మ‌ని వ్యాఖ్యానించారు. ఎవ‌రి ద‌యా దాక్షిణ్యాల మీద ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఎన్నిక‌ల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30TKWb5
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...