ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ను హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణతో ఏపీకి నీటి ప్రాజెక్టులు ఏంటని నిలదీసారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే నిధులు.. నీరు..ఉద్యోగాల కోసమని గుర్తు చేసారు. కేసీఆర్..జగన్ శాశ్వతం కాదని ఏపి శాశ్వతమని వ్యాఖ్యానించారు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30TKWb5
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment