Monday, July 22, 2019

అసెంబ్లీలో బ‌ల‌పరీక్ష కన్నా నిమ్మకాయలు, బిర్యానీలపైనే చర్చ ఎక్కువ! ఎందుకంటే..!?

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌కలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ప‌త‌నం అంచుల్లో ఉంది. సొంత కూట‌మికి చెందిన 18 శాస‌న‌స‌భ్యుల రాజీనామాల అనంత‌రం ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి ప్ర‌భుత్వం మైనారిటీలో ప‌డింది. ఈ నేప‌థ్యంలో..అధికార పార్టీ బ‌ల ప‌రీక్ష‌ను ఎదుర్కొంటోంది. బ‌ల పరీక్ష సంద‌ర్భంగా అసెంబ్లీలో వాడివేడిగా చ‌ర్చ కొన‌సాగుతోంది. కుమార‌స్వామి ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M42CfR
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...