Tuesday, July 23, 2019

లోక్ సభ ఊపును కొనసాగించాలి..! టీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటున్న బీజేపీ..!!

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారని, తెలంగాణలో అదికారవ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని చెప్పుకునే కమలం పార్టీ వచ్చె మున్సిపాలిటి ఎన్నికలపై దృష్టి పెట్టింది. స్థానిక పుర ఎన్నికల్లో సత్తా చూపించి బీజేపి చెప్పుకొస్తున్న వాదన నిజమనే సంకేతాలను తెలంగాణ సమాజానికి పంపాలని కమలం నేతలు పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో జరగనున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Sy69Vd
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...