Monday, July 22, 2019

జ‌గ‌న్ హామీ విస్మ‌ర‌ణ‌..నిర‌స‌న‌: రోడ్డెక్కిన మ‌హిళా కార్మికుల అరెస్టు: ఉద్య‌మం దిశ‌గా అడుగులు..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తాను మాట ఇస్తే త‌ప్ప‌న‌ని చెబుతారు. కానీ, త‌మ‌కు ఇచ్చిన హామీని విస్మ‌రించారంటూ ఆందోళ‌న కు దిగారు మ‌ధ్నాహ్న భోజ‌న కార్మికులు. మధ్యహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించ వద్దంటూ మ హిళా కార్మికులు విజ‌య‌వాడ‌లో ఆందోళ‌న‌కు దిగారు. ఆ త‌రువాత ఛ‌లో అసెంబ్లీకి బ‌య‌ల్దేరారు. వారిని వెంట‌నే పోలీ సులు అరెస్ట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M3gZ48
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...