Monday, July 22, 2019

సాధ్వీ వ్యాఖ్యలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఫైర్... వివరణ ఇవ్వాలంటూ నోటీసులు...

భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమే ఆలా మాట్లాడకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. మరోవైపు సాధ్వీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు రావడం పార్టీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ ఆమేకు నోటీసులు పంపారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30K3PNq
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...