ఢాకా : సోషల్ మీడియా... రెండువైపులా పదునున్న కత్తి. దాని వల్ల ఎంత ఉపయోగం ఉందో అదేస్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్లు కొందరి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో వదంతుల కారణంగా ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SBjuMh
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment