Wednesday, July 24, 2019

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్.. 8 మందిని దారుణంగా కొట్టి చంపిన జనం..

ఢాకా : సోషల్ మీడియా... రెండువైపులా పదునున్న కత్తి. దాని వల్ల ఎంత ఉపయోగం ఉందో అదేస్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్‌లు కొందరి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో వదంతుల కారణంగా ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SBjuMh
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...