Thursday, July 25, 2019

చొరబడితే మృతదేహాలు మోసుకెళ్లాల్సిందే: పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

న్యూఢిల్లీ: భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తే చొరబాటుదారుల మృతదేహాలను తీసుకెళ్లేందకు పాకిస్తాన్ అధికారులు రావాల్సి ఉంటుందని హెచ్చరించారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. ఈ మధ్యకాలంలో పాక్ నుంచి చొరబాట్లు తగ్గిపోయాయని చెప్పిన బిపిన్ రావత్... ఇందుకు కారణం భారత సరిహద్దుల్లో జవాన్లు గస్తీ చాలా బలంగా ఉందని కొనియాడారు. ఒకవేల చొరబాటుకు ప్రయత్నిస్తే తమ వారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LFMJNm
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...