Wednesday, July 24, 2019

ఆర్టీఏ లో అవినీతి అనకొండలకు చెక్..! కొరఢా ఝుళిపిస్తున్న కమీషన్ ఆంజనేయులు..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపిలో అవినీత రహిత పాలన అందిస్తామని, అవినీతికి ఎవరు పాల్పడినా ఉపేక్షించమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు అనుగుణంగా అదికారులు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతికి ఎక్కువ అవకాశం ఉండే ఆర్టీఏ శాఖలో ప్రక్షాళనకు ఆ శాఖ కమీషనర్ పీఎస్సార్ ఆంజనేయులు నడుంబిగించారు. అవినీతి ఏరులై పారుతున్న చోట ఆంజనేయులు లాంటి అదికారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LCzrkH
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...