Friday, July 19, 2019

కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా యువ‌నేత : జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం: నాడు తండ్రి..నేడు త‌న‌యుడు..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాలో వ‌చ్చిన సీట్లు..ఓట్ల‌ను దృష్టిలో పెట్టుకొని భ‌విష్య‌త్‌లోనూ నిల‌బెట్టుకొనేలా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈ రెండు జిల్లాలకు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన సీఎం జ‌గ‌న్.. ఒక్కో జిల్లాకు మూడు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇక‌, కాపులకు అండ‌గా నిలుస్తాన‌ని ఇచ్చిన హామీ మేర‌కు తాజా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YbfuaF
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...