Wednesday, July 24, 2019

చినుకు రాలితేనే గొంతు తడిచేది.. జైపూర్‌లో నెల రోజుల్లో ఖాళీ కానున్న రిజర్వాయర్లు...

జైపూర్ : రుతుపవనాలు ఈ ఏడాది కష్టాలు, కడగండ్లు మిగిల్చేట్లు కనిపిస్తున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ వర్షాలు పడలేదు. వర్షాకాలం వచ్చి నెల దాటినా చినుకు రాలకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్‌లో అయితే పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా జైపూర్‌లో కేవలం ఒక నెలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y9YPQI
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...