హైదరాబాద్ : సీఎం కేసీఆర్ టార్గెట్ ట్రబుల్ షూటర్ హరీశ్రావునని సంచలన ఆరోపణలు చేశారు జేజమ్మ డీకే అరుణ. తనకు అల్లుడి నుంచి ముప్పు ఉందని కేసీఆర్ భయపడిపోతున్నారని కామెంట్ చేశారు. అందుకోసమే హరీశ్ను తగ్గించి .. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారని గుర్తుచేశారు. మరోవైపు తన ప్రత్యర్థి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జేజమ్మ.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LG7Uit
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment