Saturday, April 4, 2020

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగుమతులు నిలిచిపోవడంతో చాలా రాష్ట్ర్రాల్లో నిత్యావసరాల కొరత కొనసాగుతోంది. ఇదే పరిస్ధితి మరికొన్ని రోజులు కొనసాగడం తథ్యమని తేలిపోవడంతో కేంద్రం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్రం సూచనల మేరకు దక్షిణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34cmcgU

కరోనా టెన్షన్ లోనూ ఉలిక్కిపడ్డ కాశ్మీర్ .. ఎన్ కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదులు హతం

కరోనా భయంతో తీవ్రమైన ఆందోళనతో ప్రజలు బ్రతుకు వెళ్ళదీస్తుంటే కాశ్మీర్ లో ఊహించని పరిణామం జరిగింది. కాశ్మీర్ ఒక్కసారిగా ఎన్ కౌంటర్ తో ఉలిక్కిపడింది . ఉగ్ర దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపద్రవం ముంచుకొస్తుందని ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపధ్యంలో అలెర్ట్ అయిన భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను మట్టు పెట్టింది . ఓ వైపు ప్రపంచమంతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2x1VNq7

కరోనా లాక్‌డౌన్: బ్లడ్‌బ్యాంక్‌ల్లో డ్రై స్టేజీకి రక్తం, ‘తలసేమియా’ పేరంట్స్ ఆగచాట్లు, ‘ఏబీ’ గ్రూపు

కరోనా వైరస్ విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లడమే గగనమైపోయింది. దీంతో బ్లడ్ బ్యాంకులు కూడా డ్రై స్టేజీకి వచ్చాయి. ఇప్పటికే ఉన్న నిల్వలను ఆడపా దడపా వాడుతుండటంతో.. తెలంగాణ రాష్ట్రంలో గల బ్లడ్ బ్యాంకుల్లో రక్తం లేని పరిస్థితి ఏర్పడింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bP3e2x

లాక్ డౌన్ ఎఫెక్ట్ ... డిజిటల్ టీచింగ్ .. ఆన్ లైన్ క్లాసెస్ తో స్టూడెంట్స్ బిజీ

కరోనా దెబ్బకు దేశమే ఇంటికి పరిమితం అయ్యింది. ఇక కేంద్రప్రభుత్వం 21రోజులపాటు విధించిన లాక్‌డౌన్‌ తో జనజీవనం ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది . ఇక ప్రధానంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది . ఈ సమయంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు కొన్ని విద్యాసంస్థలతో పాటు కొందరు తల్లిదండ్రులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aIViQd

Fake news:దీపాలు 9 నిమిషాలు వెలిగిస్తే కరోనా వైరస్‌ నుంచి విముక్తి కలుగుతుందా..?

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఇక లాక్‌డౌన్ సమయంలో ఎన్నో వదంతులు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో మెజార్టీ వార్తలు బూటకపు వార్తలే కావడం విశేషం. ఈ వార్తలను నమ్మి కొందరు ఇదే నిజమనే భ్రమలో ఉంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JHQqyU

లాక్‌డౌన్ ఉన్నా బయట తిరుగుతున్నాడు..: తండ్రిపై కొడుకు ఫిర్యాదు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలందరూ కరోనాను పారద్రోలేందుకు తమ తమ ఇళ్లల్లోనే ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సమస్యలు సృష్టిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Raxb5c

Lockdown: ప్రముఖ హీరోయిన్ కారు ప్రమాదం, ఫ్రెండ్స్ తో జాలీరైడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ? !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే లాక్ డౌన్ నియమాలు సామాన్యలుకు ఒకలాగా, శ్రీమంతులు, సెలబ్రిటీలకు ఒకలాగా ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి వాయువేగంగా కారు నడపడంతో ప్రముఖ కన్నడ నటి కారు రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యింది. మద్యం సేవించి స్నేహితులతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bP37E9

కరోనా: డేంజర్ బెల్స్, 30 శాతం జిల్లాల్లో ప్రభావం, పెద్ద జిల్లాల్లో 60 శాతం పాజిటివ్..

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చాపకింద నీరులా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. దేశంలోని 30 శాతం జిల్లాలకు వైరస్ పాకిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 720 జిల్లాల్లో 211 జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించామని పేర్కొన్నది. పెద్ద జిల్లాల్లో 60 శాతం మేర వైరస్ ప్రభావం ఉందని.. మిగతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X6QjF4

అసలే కరోనా ప్రభావం ... ఆపై వర్షం పడే అవకాశం..తస్మాత్ జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖ

తెలంగాణ‌లో కరోనా కేసులు చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో 229కేసులు నమోదు కావటంతో తెలంగాణా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కరోనా వైరస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే త్వరగా చనిపోతుంది . దాని ప్రభావం పెద్దగా ఉండదు అని చెప్తున్న వేళ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న సమయంలో వాతావరణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aKbeBT

Paytm Offers: ఈ రీఛార్జ్ లపై 50% క్యాష్‌బ్యాక్.. మీరు ట్రై చేయండి...

ఇండియాలో ఉన్న టెలికాం ఆపరేటర్ల యొక్క 4G డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల రీఛార్జ్ లపై వినియోగదారులకు 50% వరకు క్యాష్‌బ్యాక్ అందించే "వీకెండ్ స్పెషల్ ఆఫర్" ను భారతదేశపు ప్రముఖ పేమెంట్ మరియు ఆర్థిక సేవల సంస్థ పేటిఎమ్ ప్రకటించింది.

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2V0z1aa

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరోగ్య సేతు కోవిడ్-19 ట్రాకర్ యాప్‌

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో ముందడుగు వేసి అధికారికంగా ఓ యాప్‌ను విడుదల చేసింది. ఆరోగ్య సేతు కోవిడ్-19 ట్రాకర్ యాప్‌ను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/347Xj6j

WhatsApp లో కొత్త అప్‌డేట్ .... సరికొత్త ఫీచర్స్....

ప్రపంచం మొత్తం చాటింగ్ కోసం ఉన్న అనేక యాప్ లలో వాట్సాప్ ను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది గతంలో ఒక నిర్దిష్ట వ్యవధిలో వ్యక్తిగత చాట్‌లు మరియు గ్రూపులలోని మెసేజ్ లు అదృశ్యమయ్యే విధంగా వినియోగదారులను అనుమతించే ఒక ఫీచర్ పై వాట్సాప్ పనిచేస్తున్నట్లు అనేక నివేదికలు సూచించాయి. ఇప్పుడు క్రొత్తగా వచ్చిన నివేదిక ప్రకారం ఈ ఫీచర్ రోల్ అవుట్ కు దగ్గరగా ఉందని సూచిస్తుంది.

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2JDVunW

కరోనావైరస్ దెబ్బకు దూసుకెళ్తున్న వీడియో కాలింగ్ యాప్స్

కరోనావైరస్ మొత్తం టెక్ పరిశ్రమను స్తంభింపజేస్తూనే ఉన్నందున, వీడియో కాలింగ్ సేవలను అందించడంలో ప్రత్యేకత కలిగిన సంస్థలు అభివృద్ధి చెందుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఎక్కువ మంది ఇంటి లోపల ఉండటానికి ఎంచుకోవడంతో, వీడియో కాలింగ్ అనువర్తనాలు వీరిని రక్షించడానికి వచ్చాయి, ఎందుకంటే పౌరులు వారి కార్యాలయాలు, కుటుంబాలు మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి ఈ యాప్స్ వీలు కల్పిస్తున్నాయి.

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3dT4Ius

భారత్‌ను అర్థించిన అమెరికా: ఆ డ్రగ్‌ను వెంటనే పంపించాలంటూ మోడీని కోరిన ట్రంప్: బహిరంగంగా..!

న్యూయార్క్: అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా భయానక కరోనా వైరస్ బారిన పడి చివురుటాకులా వణికిపోతోంది. రోజూ వందల సంఖ్యలో అమెరికన్లు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికే అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలను దాటి పోయింది. ఎనిమిది వేల మందికి పైగా మరణించారు. ఒక్కరోజ వెయ్యిమందికి పైగా అమెరికన్లు మృతి చెందారు. ఈ వారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dSv9Ax

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరోగ్య సేతు కోవిడ్-19 ట్రాకర్ యాప్‌

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో ముందడుగు వేసి అధికారికంగా ఓ యాప్‌ను విడుదల చేసింది. ఆరోగ్య సేతు కోవిడ్-19 ట్రాకర్ యాప్‌ను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/346jLwu

WhatsApp లో కొత్త అప్‌డేట్ .... సరికొత్త ఫీచర్స్....

ప్రపంచం మొత్తం చాటింగ్ కోసం ఉన్న అనేక యాప్ లలో వాట్సాప్ ను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది గతంలో ఒక నిర్దిష్ట వ్యవధిలో వ్యక్తిగత చాట్‌లు మరియు గ్రూపులలోని మెసేజ్ లు అదృశ్యమయ్యే విధంగా వినియోగదారులను అనుమతించే ఒక ఫీచర్ పై వాట్సాప్ పనిచేస్తున్నట్లు అనేక నివేదికలు సూచించాయి. ఇప్పుడు క్రొత్తగా వచ్చిన నివేదిక ప్రకారం ఈ ఫీచర్ రోల్ అవుట్ కు దగ్గరగా ఉందని సూచిస్తుంది.

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/39AsvMy

కరోనావైరస్ దెబ్బకు దూసుకెళ్తున్న వీడియో కాలింగ్ యాప్స్

కరోనావైరస్ మొత్తం టెక్ పరిశ్రమను స్తంభింపజేస్తూనే ఉన్నందున, వీడియో కాలింగ్ సేవలను అందించడంలో ప్రత్యేకత కలిగిన సంస్థలు అభివృద్ధి చెందుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఎక్కువ మంది ఇంటి లోపల ఉండటానికి ఎంచుకోవడంతో, వీడియో కాలింగ్ అనువర్తనాలు వీరిని రక్షించడానికి వచ్చాయి, ఎందుకంటే పౌరులు వారి కార్యాలయాలు, కుటుంబాలు మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి ఈ యాప్స్ వీలు కల్పిస్తున్నాయి.

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3dVSEJc

బెంగళూరు చుట్టూ 100 కిలోమీటర్ల దూరంలో ట్రెక్కింగ్ ప్రదేశాలు

ఈ సీజన్‌లో కొన్ని ఆసక్తికరమైన మరియు అద్భుతమైన ట్రక్కింగ్ ప్రదేశాలను సందర్శించాలనుకుంటున్నారా? అవును, మీరు ట్రక్కింగ్ యొక్క అన్ని సవాళ్లను అంగీకరించే వ్యక్తి అయితే, ఈ వ్యాసం మీకు ఉపయోగపడుతుంది. ట్రెక్కింగ్ సాహసికులకు స్వర్గధామంగా ఉండే బెంగళూరు మరియు చుట్టుపక్కల ఉన్న కొన్ని గమ్యస్థానాల జాబితా మరియు బెంగళూరు నుండి 100 కి.మీ. స్థలాలు మరియు ఈ

from India Tour & Travel Guidelines | India Travel Information | Tourist Destinations Tips in India - Nativeplanet Telugu https://ift.tt/347GOqQ

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరోగ్య సేతు కోవిడ్-19 ట్రాకర్ యాప్‌

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో ముందడుగు వేసి అధికారికంగా ఓ యాప్‌ను విడుదల చేసింది. ఆరోగ్య సేతు కోవిడ్-19 ట్రాకర్ యాప్‌ను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2xNicaA

WhatsApp లో కొత్త అప్‌డేట్ .... సరికొత్త ఫీచర్స్....

ప్రపంచం మొత్తం చాటింగ్ కోసం ఉన్న అనేక యాప్ లలో వాట్సాప్ ను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది గతంలో ఒక నిర్దిష్ట వ్యవధిలో వ్యక్తిగత చాట్‌లు మరియు గ్రూపులలోని మెసేజ్ లు అదృశ్యమయ్యే విధంగా వినియోగదారులను అనుమతించే ఒక ఫీచర్ పై వాట్సాప్ పనిచేస్తున్నట్లు అనేక నివేదికలు సూచించాయి. ఇప్పుడు క్రొత్తగా వచ్చిన నివేదిక ప్రకారం ఈ ఫీచర్ రోల్ అవుట్ కు దగ్గరగా ఉందని సూచిస్తుంది.

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/3az2mPk

కరోనావైరస్ దెబ్బకు దూసుకెళ్తున్న వీడియో కాలింగ్ యాప్స్

కరోనావైరస్ మొత్తం టెక్ పరిశ్రమను స్తంభింపజేస్తూనే ఉన్నందున, వీడియో కాలింగ్ సేవలను అందించడంలో ప్రత్యేకత కలిగిన సంస్థలు అభివృద్ధి చెందుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఎక్కువ మంది ఇంటి లోపల ఉండటానికి ఎంచుకోవడంతో, వీడియో కాలింగ్ అనువర్తనాలు వీరిని రక్షించడానికి వచ్చాయి, ఎందుకంటే పౌరులు వారి కార్యాలయాలు, కుటుంబాలు మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి ఈ యాప్స్ వీలు కల్పిస్తున్నాయి.

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://ift.tt/2xzYLSt

the most thrilling vedeos


Friday, April 3, 2020

అడవిలో వదిలేస్తే కుక్క చావు చస్తారు .. వారిపై రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి . ఇటీవల గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ బాధితుడు మరణించటంతో వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు డాక్టర్లపై దాడి చేశారు. సోదరుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆగ్రహంతో వైద్యులపై దాడి చేసిన ఘటన అటు వైద్యులను, ఇటు ప్రజలను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. కరోనా రోగులకు పెద్దమనసుతోmtv

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X4mi8S

కరోనా: ఇంకా ఎందర్ని చంపుతుందో! ఇండియాలో 75 మంది.. గ్లోబల్‌గా 55వేలకుపైనే..

'కరోనా' అంటే 'కిరీటం' అని అర్థం. మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఈ వైరస్ కిరీటం ఆకృతిలో కనిపించడంతో దానికా పేరు పెట్టారు. అలా భూగోళాన్ని కబ్జాచేసి రాజ్యంచేస్తోన్న కరోనా మహమ్మారి వేలాది మందిని బలితీసుకుంటున్నది. కొవిడ్-19 వ్యాధి కారణంగా శుక్రవారం రాత్రి నాటికి ఇండియాలో 75 మంది, ప్రపంచదేశాలన్నీ కిలిపి 55,188 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ వాళ్ళు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UYoKex

లాక్ డౌన్ ఎత్తివేత ఊహాగానాలపై ప్రజల్లో మిశ్రమ స్పందన- ప్రభుత్వాలు సిద్ధమేనా ?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో ఏప్రిల్ 14 వరకూ కేంద్రం విధించిన లాక్ డౌన్ ఎత్తేస్తారా లేక కొనసాగిస్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే లాక్ డౌన్ ఎత్తేస్తారన్న ఊహాగానాలపై ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోందిలాక్ డౌన్ కొనసాగింపుకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Xdet0C

కరోనా:మర్కజ్‌లో ‘ఇండోనేషియా’ బాంబు.. వైరస్ ఎలా అంటుకుంది?.. కేంద్ర మంత్రి అనూహ్య కామెంట్లు..

ఇండియాలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద కరోనా వైరస్ హాట్ స్పాట్ ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ గురించి సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మార్చి రెండో వారంలో అక్కడ జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి 960 మంది విదేశీయులతోపాటు మనదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది హాజరయ్యారు. టూరిస్టు వీసాలపై వచ్చి, మతపరమైన కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2wg3fxC

రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు: ప్రధాని మోడీ పిలుపుపై వాట్సాప్ మెసేజ్ వైరల్..ఏంటంటే?

న్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశప్రజల్లో భరోసా నింపేందుకు అదే సమయంలో వారిలో ధైర్యం నింపేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ అప్పుడప్పుడు టీవీల ద్వారా దేశప్రజలకు పలు జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు. అంతేకాదు దేశమంతా ఈ కష్ట సమయాల్లో ఒక్కతాటిపైకి వచ్చి మహమ్మారిపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. భారత్‌ను ముప్పతిప్పలు పెడుతున్న ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2R90XaA

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం- ఎస్మా పరిధిలోకి వైద్యం, అత్యవసర సేవలు- ఉల్లంఘిస్తే శిక్షలే..

ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యంతో పాటు ఇతర అత్యవసర సేవల సిబ్బందిని ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆరునెలల పాటు వైద్యంతో పాటు రవాణా, మంచినీటి సరఫరా, అంబులెన్స్ సర్వీసులతో పాటు మరికొన్ని సేవలు ఎస్మా పరిధిలోకి వచ్చాయి. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xNv9Be

ఏపీ డీజీపీ సడన్ విజిట్... చెక్ పోస్టుల్లో పని చేస్తున్న పోలీసులతో, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్

కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది . కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణకు పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు . కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో లాక్‌డౌన్‌ను సమర్ధవంతంగా పాటిస్తున్న నేపధ్యంలో ఏపీ డీజీపీ పోలీసుల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు గరికపాడు చెక్ పోస్ట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UDONsm

పవన్ కళ్యాణ్ భారీ విరాళాలు: పీఎం కేర్స్‌తోపాటు తెలుగు రాష్ట్రాలకు, జగన్ సర్కారుపై ఫైర్

హైదరాబాద్/అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనవంతుగా కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ సాయాన్ని అందించారు. ఇప్పటికే దేశంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ప్రజలకు సూచించారు. అక్కడి భారతీయులను ఆదుకోండంటూ ఫోన్: పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UXA0rE

కరోనా పేషెంట్ల వద్దకు భయంభయంగా.. ఏపీలో వైద్యులకు అరకొర సదుపాయాలు..

ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఇటు ప్రభుత్వాన్ని, అటు వైద్యులను కూడా టెన్షన్ లోకి నెడుతున్నాయి. గతంలో ఈ స్ధాయిలో విపత్తులను ఎదుర్కొన్న అనుభవం ఏ ఒక్కరికీ లేకపోవడం, వైద్య, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కుల కొరత కారణంగా వైద్యులు పూర్తిస్దాయిలో విధులు నిర్వర్తించలేని పరిస్ధితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు ఇలాంటి పరిస్ధితులే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్ధితి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/349h0uA

CBSE క్లారిటీ: 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఇప్పుడు కాదు.. ఎప్పుడో తెలుసా..?

న్యూఢిల్లీ: ఏప్రిల్ 22, 2020 నుంచి సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్‌ను నిర్వహిస్తోందన్న వార్త షికారు చేస్తోంది. అంతేకాదు పరీక్షల పేపర్లను ఏప్రిల్ 25 నుంచి దిద్దుతారనే వార్త కూడా ప్రచారం జరిగింది. అయితే షికారు చేస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని విద్యార్థులు ఇలాంటి పుకార్లను వదంతులను నమ్మరాదని సీబీఎస్‌ఈ ప్రత్యేక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aRCDSk

కరోనాకే చుక్కలు చూపించారు.. వైరస్ నియంత్రణలో ఆదర్శం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్..

సింగపూర్.. దక్షిణ ఆసియాలోనే అతి చిన్నదైన ఈ ద్వీపదేశం.. సున్నా నుంచి సంపన్నదేశంగా ఎదిగింది. కేవలం 704 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణం, 57 లక్షల జనాభాతో ఎకానమీ పరంగా ప్రపంచంలో టాప్11వ దేశంగా ఉంది. వరల్డ్ ఎకనామిక్ హబ్ గా విపరీతమైన క్రేజ్ పొందింది. గొప్ప పేరుకు తగ్గట్లే మొదట్లో కరోనా వైరస్ కు కూడా సింగపూర్ చుక్కలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aAYnSx

కరోనా: కర్ఫ్యూ పట్టని పేపర్ ప్లేట్ ఫ్యాక్టరీ, యథేచ్చగా పని, మైనర్లతో గొడ్డు చాకిరీ.. రైడ్...

కరోనా వైరస్‌తో పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. తెలంగాణలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉండగా.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంది. కానీ కొన్ని సంస్ధలు మాత్రం యధేచ్చగా నడస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ మాటలను లెక్కచేయడం లేదని తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2R7FeQe

కరోనా: దళారులను నమ్మొద్దు, ఆక్వా రైతులకు మంత్రి మోపిదేవి సూచన, ఉత్పత్తి దెబ్బతినకుండా..

ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆక్వా రంగాన్ని ఆదుకొంటామని ఏపీ సర్కార్ మరోసారి స్పష్టంచేసింది. రొయ్యల రైతులు దళారుల మాటలను నమ్మొద్దని సూచించింది. ఆక్వా ఉత్పత్తులు దెబ్బతినకుండా ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ప్రతీ ఒక్క ఆక్వా రైతుకు మద్దతు ధర ఇస్తామని మంత్రి స్పష్టంచేశారు. రైతుల సమస్యలపై సీఎం జగన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UD7DQA

డబ్బుల్లేవ్ .. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వండి : కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ మిథున్ రెడ్డి

కరోనా నియంత్రణ విషయం అటుంచితే దేశంలోనూ అటు రాష్ట్రంలోనూ ఖజానా ఖాళీ అవుతుంది. ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధంలోనే భారీ అప్పు చేస్తున్న కేంద్ర సర్కార్ కు రాష్ట్రాల నుండి విజ్ఞప్తుల వెల్లువ కొనసాగుతుంది. డబ్బుల్లేవ్.. దయచేసి సహాయం చెయ్యండి అంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్ర సహాయం కోరుతున్నాయి. తాజాగా ఆ కోవలోకి ఏపీ చేరింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X7ZDIW

కరోనా: మందు ప్రియులకు చేదువార్త.. బీర్ ప్రొడక్షన్ కూడా బంద్, ఈ నెల 30 వరకు..

బీర్ ప్రియులకు చేదు వార్త. బీర్లలో కరోనా బ్రాండ్ వాడే మందుప్రియుల నోటిలో వెలక్కాయ పడే వార్తను కంపెనీ ప్రకటించింది. మెక్సికోలో క్రమంగా కరోనా బీర్ ఉత్పత్తిని తగ్గిస్తున్నామని తెలిపింది. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. 1500 మందికి వైరస్ సోకగా.. 50 మంది చనిపోయారు. మెక్సికో ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా బీర్ ఉత్పత్తి తగ్గిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UWvREs

రైల్వే టికెట్ల బుకింగ్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం: మరి కొంత సమయం పట్టొచ్చంటూ..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల 15వ తేదీ నుంచి రైల్వే ప్రయాణాలు కొనసాగించడానికి వీలుగా ముందస్తు టికెట్ల బుకింగ్‌ను ఆరంభించినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టికెట్ల రిజర్వేషన్‌ను ఆరంభించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. టికెట్ల జారీ ప్రక్రియను కొనసాగిస్తున్నప్పటికీ.. ప్రయాణపు తేదీ మీద అనిశ్చితి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aHiYoa

కరోనా మృతులను అమరవీరులతో పోల్చిన అసదుద్దీన్: ఢిల్లీ ప్రార్థనలపై తొలిసారిగా స్పందన

హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ.. అమరవీరులతో పోల్చారు. కరోనా వల్ల మరణించిన వారు అమరవీరులతో సమానమని, వారి మృతదేహాలకు వేర్వేరు మతాల ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదని అన్నారు. అమర వీరుల పార్థివ దేహాలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dUaFHw

ఏపీలో కరోనా: వాళ్లకు భయానక భ్రమలు..మోదీతో జగన్ చెప్పింది విన్లేదా?80,896 మందికి ప్రైమరీ కాంటాక్ట్స్

‘‘ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నా జగన్ ప్రభుత్వం నిజాలు చెప్పడంలేదు. కొవిడ్-19 కేసుల్ని, మరణాల్ని దాచిపెడుతున్నారు. అది పెనుప్రమాదానికి దారితీస్తుంది. రాష్ట్రంలో వైరాలజీ ల్యాబ్ ల సంఖ్య పెంచి, ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిస్తే మహమ్మారిని తరిమేయొచ్చు. లాక్ డౌన్ వేళ ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలి..''అంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు రాసిన లేఖపై అధికార వైసీపీ తీవ్రస్థాయిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dQFfBT

కరోనా: ముగ్గురి మృతి, కానీ కోవిడ్ వల్ల కాదట, ఆ రాష్ట్ర అధికారుల తీరు ఇది...?

కరోనా మహమ్మరి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. వరల్డ్ మ్యాప్‌లోని అన్నిదేశాలకు వైరస్ సోకింది. వైరస్ భారత్‌ను కూడా వణికిస్తోంది. కరోనా వైరస్ సోకి రాజస్థాన్‌లో ముగ్గురు చనిపోయారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాత్రం వారు కోవిడ్ సోకి చనిలేదని స్పష్టంచేశారు. ఇతర అనారోగ్య కారణాలతోనే చనిపోయారని వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరు విమర్శలకు దారితీస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2R9vsgB

Lockdown దెబ్బ: అర్ధరాత్రి సిగరెట్ కోసం 12 కిలోమీటర్లు రౌండ్, పోలీసులనే అడిగితే?, అంతే!

బెంగళూరు/ కోరమంగల: కరోనా వైరస్ (COVID 19) ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా Lockdown అమలు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో మందు బాబులతో పాటు సిగరెట్ అలవాటు ఉన్న కొన్ని లక్షల మంది నాలుకలు పిడచ కట్టుకుపోతున్నాయి. ఎలాగైనా మద్యం సేవించాలని కొందరు, సిగరెట్ తాగాలని చాలా మంది నానా తంటాలు పడుతున్ననారు. అయితే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39C51GN

రాజస్థాన్ లో పెరుగుతున్న కేసులు: టోంక్ సందర్శించనున్న డబ్య్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత దేశంలో కూడా కరోనా ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇక ఇండియాలో ఇప్పటికే కరోనా కేసులు 2586 నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. ఇక ప్రపంచ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను నియంత్రించటానికి లాక్ డౌన్ చేసి మరీ సమరం సాగిస్తునాయి వైరస్ ప్రభావిత దేశాలు .

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2R8yG4d

విజయవాడలో తొలి కరోనా మరణం: 30వ తేదీ నాడే మృతి: కుమారుడికి పాజిటివ్: షాకింగ్ ట్విస్టులు.. !

విజయవాడ: రాష్ట్రంలో ఒకవంక కరోనా వైరస్ భయానకంగా విస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తొలి మరణం నమోదైంది. కరోనా వైరస్ బారిన పడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ మరణానికి ఢిల్లీలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలే ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మృతుడి కుమారుడు ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చిన తరువాత వైరస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39FT8Q0

Thursday, April 2, 2020

కరోనా లాక్‌డౌన్: టైమ్ ఫిక్స్ చేసిన మోదీ.. శుక్రవారం ఉదయం 9కి బీ రెడీ..

దేశంలో గంట గంటకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. మహమ్మారికి బలైపోతున్నవాళ్ల సంఖ్యా పైకి ఎగబాకుతున్నది.. ఎటుచూసినా లాక్ డౌన్ ఆదేశాల ధిక్కరణలు.. కొన్ని చోట్ల డాక్టర్లు, వైద్యసిబ్బందిపైనే దాడులు.. అంతలోనే ఉల్లంఘనుల్ని కఠినంగా శిక్షించాలని హోం శాఖ ఆదేశాలు.. దేశ్యవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రం, రాష్ట్రాల మధ్య సంప్రదింపులు.. అటు చూస్తే ప్రపంచమంతటా అల్లకల్లోలం.. అగ్రరాజ్యాలు

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3bPAWVT

ఇప్పుడూ చిల్లర రాజకీయాలేనా?: సోనియాపై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై దేశం పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడంమాని, దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని హితవు పలికారు.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/34c4qe0

మోదీపై ఫేక్ న్యూస్.. అందులో ఏమాత్రం నిజం లేదు..

ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. వైరస్ నియంత్రణ చిట్కాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కూడా లేనిపోనివి ఆపాదించి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఓ ఫేక్ వార్తను ఎవరో సోషల్ మీడియాలో వదిలారు. అగ్రరాజ్యం అమెరికా సహా 18

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2ywu29L

Coronavirus: లాక్ డౌన్ అంటే లెక్కలేదు, రోడ్లులో జల్సాలు, దేశంలో మొదటి జైలు శిక్ష !

ముంబై/ పూణే: కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి దేశ మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. అయితే పనిపాట లేకుండా జులాయిగా రోడ్ల మీదకు వచ్చి విచ్చలవిడిగా తిరుగుతూ జల్సాలు చేస్తున్న ముగ్గురికి పోలీసులు ఎంత చెప్పినా వారు మాత్రం మాట వినలేదు. పోలీసులకు ఎక్కడో మండిపోయి జులాయిగా తిరుగుతున్న యువకులను అరెస్టు చేశారు. విషయం

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3aOrpxW

ఏపీలో కరోనా మాటున రాజకీయ నిర్ణయాలు ? లాక్ డౌన్ లోనూ ఆగని ఆదేశాలు.. !

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతున్నా తెరచాటున రాజకీయ నిర్ణయాలు కూడా అంతేవేగంగా సాగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ బాధితులు పెరుగుతున్నా అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ వంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా భూముల కేటాయింపుల రద్దుతో పాటు రాజధానిలో ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలు విడుదల చేయడం

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UY5HRp

పిల్లలకు మాత్రమే: లాక్‌డౌన్ సమయంలో పిల్లలు ఏంచేస్తున్నారు..వారి ఫోటోలను మాకు పంపండి

ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధికి ఇప్పటి వరకు సరైన మెడిసిన్ కనుగొనలేదు. అయితే పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UAMdmV

పిట్టల్లా రాలిపోతున్నారు.. కరోనా భయంతో ఒకేరోజు ముగ్గురి ఆత్మహత్య..

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 2032 పాజిటివ్ కేసులు నమోదవగా.. 58 మంది మృతి చెందారు. అయితే వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న అపోహలు,ఆందోళనలు కూడా ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వైరస్ సంక్రమణపై సరైన అవగాహన లేని కారణంగా గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకున్నాయి. కరోనా వస్తుందేమోనన్న

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3dKg5oC

కరోనా డాక్టర్లపై భయానక దాడి.. వాళ్లు మనుషులే కాదన్న సీఎం.. అక్కడైతే నడిరోడ్డుపై కాల్చివేత..

మంచిపనికి ఎప్పుడూ దూరంగా.. తీట పనులకు మాత్రం సర్వదా సిద్ధంగా ఉంటామంటూ కొందరు ప్రవర్తిస్తున్న తీరు యావత్ మానవాళికే ముప్పుగా మారింది. ఒక దిక్కు వైరస్ బాధితుల సంఖ్య 10 లక్షలకు పెరిగినా.. 50 వేల మంది ప్రాణాలు కోల్పోయినా.. ఇప్పటికీ చాలా మంది కరోనాను తేలికగా తీసుకుంటున్నారు. అన్ని దేశాల్లో లాక్ డౌన్ ధిక్కారాలు కొనసాగుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2X9v0D7

లాక్‌డౌన్: జన్‌ధన్ ఖాతాల్లోకి 3నెలలపాటు నగదు, విత్ డ్రాపై ఆంక్షలు

న్యూఢిల్లీ: కరోనావైరస్ నేపథ్యంలో ప్రధానమంత్రి జన్‌ధన్ ఖాతాల్లో 3 నెలలపాటు రూ. 500 చొప్పున జమ చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జన్ ధన్ మహిళల ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై కేంద్రం పలు ఆంక్షలు విధించింది. కరోనావైరస్ వ్యాపించే అవకాశం ఉండటంతో ఖాతాదారుల రద్దీని అధిగమించేందుకు పలు ఆంక్షలను అమలు

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2wUrlOw

కరోనా విషయంలో వాస్తవాలను తొక్కి పెట్టటం మంచిది కాదు : జగన్ కు చంద్రబాబు లేఖ

ఏపీలో కరోనా మహమ్మారి ఊహించని విధంగా ప్రబలుతుంది . ఇప్పటికి 132 కి చేరింది ఏపీలో కేసుల సంఖ్య. ఇక ఈ నేపధ్యంలో మాజీ సీఎం చంద్రబాబు తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చెయ్యాలని సూచించారు. సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు కరోనా అంశాన్ని

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2JuCw3c

ఇంట్రెస్టింగ్ : కోవిడ్-19 నుంచి ఈ వ్యాధికిచ్చే వ్యాక్సిన్ కాపాడుతుంది: కొత్త స్టడీ

న్యూయార్క్ : ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 48వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. అంతేకాదు కొన్ని లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైంది. ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. క్షయ వ్యాధికి వ్యాక్సిన్ తప్పనిసరి అనే విధానాన్ని పాటిస్తున్న దేశాలకు సంబంధించి ఈ స్టడీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌ను బయటపెట్టింది. ఇంతకీ ఈ వాస్తవం ఏంటి..?

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2yu0b1x

లాక్ డౌన్‌ ముగించబోతున్నారా? వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంలతో మోదీ కీలక వ్యాఖ్యలు..

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌కి ఏప్రిల్ 15న తెరదించబోతున్నట్టు ప్రధాని మోదీ సంకేతాలు పంపించారు. లాక్ డౌన్ ముగింపు తర్వాత జనసామాన్యం పూర్వ స్థితికి వెళ్లేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కామన్ ఎగ్జిట్ స్ట్రాటజీని అవలంభించాలన్నారు. దీనిపై మేధోమదనం జరిపి రాష్ట్రాలు కేంద్రానికి సలహాలు,సూచనలు పంపించాల్సిందిగా కోరారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/39xa633

వీడియో: డాడీని కొట్టొద్దంకుల్! కొడుకు ఎదుటే తండ్రిపై పోలీసుల దాడి, కరెక్ట్ కాదంటూ కేటీఆర్ ఫైర్

హైదరాబాద్: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా స్వచ్ఛందంగానే బయటికి రాకుండా కరోనా కట్టడికి సహకరిస్తున్నారు. కొందరు అనవసరంగా బయటికి వచ్చి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటున్నారు. అయితే, మరికొందరు ఏదో అవసరం ఉండి బయటికి వచ్చినప్పటికీ కొందరు పోలీసులు విచక్షణ మరిచి వారిపై దాడి చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2ytfNCu

Coronavirus: ఢిల్లీ జమాత్ మీటింగ్ కు 9 వేల మంది, వైరస్ చైన్ లింక్: ఆంధ్రా, తెలంగాణలో !

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) కు హాట్ స్పాట్ గా మారిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ మీటింగ్ కు హాజరైన 9, 000 మందిలో ఎంత మందికి ఆ వ్యాధి సోకింది ? అనే విషయంపై దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 9 వేల మంది తబ్లిగ్ జమాత్ సమావేశాలకు

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2X9vYim

ధారావిలో ఏం జరుగుతోంది? పారిశుద్ధ్య కార్మికుడికి వైరస్.. మరో కానిస్టేబుల్‌కు కూడా

నిజమే, ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపడానికి ఇది సమయంకాదు. ప్రపంచమే కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతోంది. కానీ వైరస్ నివారణ, నియంత్రణ చర్యల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతోన్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపైనా ఉంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో.. పారిశుద్ధ్య కార్మికుడికి వైరస్ సోకడం, బెంగళూరులో పారిశుద్ధ్య సిబ్బందికి

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2ysIzmI

ఇదేమీ ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ కాదు .. బైక్ లు, కార్లు వాడితే సీజ్ చేసుడే అంటున్న పోలీసులు

దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతుంది. అటు ప్రభుత్వాలు కరోనాకు అడ్డు కట్ట వెయ్యటానికి శాయశక్తులా పని చేస్తున్నప్పటికీ చాప కింద నీరులా కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. ఇక దీనిని అదుపు చెయ్యటానికి సామాజిక దూరం పాటించటం మాత్రమే పరిష్కారం అని చెప్తున్నా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినా లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి కొంతమంది ప్రజలు

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2Uzhg2K

లాక్ డౌన్ అనివార్యమే కానీ మోడీ సర్కార్ కు ప్లానింగ్ లేదు : సోనియా గాంధీ చురకలు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ నిర్వహించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పలు సూచనలు చేశారు . అదే సమయంలో కాంగ్రెస్ నేతలకు, పార్టీ శ్రేణులకు సైతం దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UDvCix

కరోనా ఎఫెక్ట్ : 'కేసీఆర్ తాతా కనికరించవా... ఒకేసారి అన్ని ఇబ్బందులు..'

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఖజానాపై ప్రతికూల ప్రభావం పడింది. అన్ని రంగాల్లో దాదాపుగా పనులు నిలిచిపోవడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు.. ఏప్రిల్ నెల ఇచ్చే జీతాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు,ఉద్యోగుల నుంచి వ్యతిరేకత

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UCWEX6

కరోనా విలయం: అమెరికాలో ఘోరం.. ఇండియాలో ఆందోళనకరం.. గ్లోబల్‌గా 10 లక్షల మందికి వైరస్..

20వ శతాబ్దంలో స్పానిష్ ఫ్లూ ఏకంగా ఐదు కోట్ల మందిని బలితీసుకుంది. అప్పటితో పోల్చుకుంటే, వైద్య సౌకర్యాలు చాలా వరకు మెరుగుపడినప్పటికీ.. ప్రస్తుత 21వ శతాబ్దంలో కరోనా వైరస్ మహమ్మారిలా విజృంభిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య కూడా 50 వేలకు దగ్గరగా వెళుతున్నది. దాదాపు అన్ని దేశాలను

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/39G558l

కరోనా సరుకుల్నీ వదిలిపెట్టని ఏపీ రేషన్ డీలర్లు- నిత్యావసరాల దోపిడీ యథాతథం..

రేషన్ డీలర్లకు సీజన్ తో సంబంధం లేదనే వాస్తవాన్ని మరోసారి వారు రుజువు చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్ద ద్వారా పేద ప్రజలకు అందాల్సిన సరుకులను పూర్తిస్దాయిలోవారికి ఇవ్వాల్సింది పోయి వాటిని బయటికి అమ్ముకుంటున్న సందర్భాలు కోకొల్లలు. కానీ తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినా.. పలుచోట్ల రేషన్

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2w8fnAH

కరోనావైరస్ దెబ్బకు దూసుకెళ్తున్న వీడియో కాలింగ్ యాప్స్

కరోనావైరస్ మొత్తం టెక్ పరిశ్రమను స్తంభింపజేస్తూనే ఉన్నందున, వీడియో కాలింగ్ సేవలను అందించడంలో ప్రత్యేకత కలిగిన సంస్థలు అభివృద్ధి చెందుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఎక్కువ మంది ఇంటి లోపల ఉండటానికి ఎంచుకోవడంతో, వీడియో కాలింగ్ అనువర్తనాలు వీరిని రక్షించడానికి వచ్చాయి, ఎందుకంటే పౌరులు వారి కార్యాలయాలు, కుటుంబాలు మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి ఈ యాప్స్ వీలు కల్పిస్తున్నాయి.

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://bit.ly/2UU59Mv

WhatsApp లో కొత్త అప్‌డేట్ .... సరికొత్త ఫీచర్స్....

ప్రపంచం మొత్తం చాటింగ్ కోసం ఉన్న అనేక యాప్ లలో వాట్సాప్ ను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది గతంలో ఒక నిర్దిష్ట వ్యవధిలో వ్యక్తిగత చాట్‌లు మరియు గ్రూపులలోని మెసేజ్ లు అదృశ్యమయ్యే విధంగా వినియోగదారులను అనుమతించే ఒక ఫీచర్ పై వాట్సాప్ పనిచేస్తున్నట్లు అనేక నివేదికలు సూచించాయి. ఇప్పుడు క్రొత్తగా వచ్చిన నివేదిక ప్రకారం ఈ ఫీచర్ రోల్ అవుట్ కు దగ్గరగా ఉందని సూచిస్తుంది.

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://bit.ly/2R4nky5

కరోనావైరస్ దెబ్బకు దూసుకెళ్తున్న వీడియో కాలింగ్ యాప్స్

కరోనావైరస్ మొత్తం టెక్ పరిశ్రమను స్తంభింపజేస్తూనే ఉన్నందున, వీడియో కాలింగ్ సేవలను అందించడంలో ప్రత్యేకత కలిగిన సంస్థలు అభివృద్ధి చెందుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ఎక్కువ మంది ఇంటి లోపల ఉండటానికి ఎంచుకోవడంతో, వీడియో కాలింగ్ అనువర్తనాలు వీరిని రక్షించడానికి వచ్చాయి, ఎందుకంటే పౌరులు వారి కార్యాలయాలు, కుటుంబాలు మరియు స్నేహితులతో సన్నిహితంగా ఉండటానికి ఈ యాప్స్ వీలు కల్పిస్తున్నాయి.

from Android, iPhone, Windows Apps News in Telugu - Gizbot Telugu https://bit.ly/2JwhRMo

meku nachinavi konukkondi

http://gestyy.com/w9hhhv

Wednesday, April 1, 2020

ఖననమా..? దహనమా..? కరోనా మృతులకు ఏది కరెక్ట్.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది..

మరణం తర్వాత ఆయా వ్యక్తుల మత ఆచారాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించడం సహజం. ప్రత్యేకించి భారత్‌లో కొన్ని సామాజికవర్గాలు ఖననం పద్దతిని అనుసరిస్తే.. కొన్ని సామాజికవర్గాలు దహన సంస్కారాలు నిర్వహిస్తాయి. ఈ రెండింటిలో ఏది శాస్త్రీయ విధానం అనే చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో.. కరోనా మృతుల అంత్యక్రియలు

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3dMCTnS

‘ఢిల్లీ తబ్లిఘి జమాత్’ వల్లే భారీగా పెరిగిన కరోనా కేసులు: రాష్ట్రాల వారీగా., తెలుగు రాష్ట్రాలే టాప్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిఘి జమాత్ వద్ద విదేశాలకు చెందిన, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముస్లింలు గుమిగూడటం.. వారిలో కొందరికి కరోనా పాజిటివ్ ఉన్న కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగిందని భారత వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ ప్రార్థనలను ముగించుకుని చాలా మంది తమ తమ స్వస్థలాలకు తిరిగి

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2ykcTzI

లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ శ్రీరామనవమి .. మంత్రి హరీష్ ఏం చెప్పారో తెలుసా !!

తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణలో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది . ఇక పోలీసులు , ప్రజా ప్రతినిధులు ప్రజలు బయటకు రాకుండా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు . కొందరు ప్రజా ప్రతినిధులు ప్రజలకు కావాల్సిన నిత్యాసరాలను అందిస్తున్నారు. మరి కొందరు ప్రజల్లో

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3dOBFII

కరోనా దెబ్బకు మరో దేశాధ్యక్షుడు.. ఐసోలేషన్‌లో పుతిన్..డాక్టర్ ద్వారా

‘‘ప్రపంచంలో కరోనా ఫ్రీ దేశాలు రెండే. మొదటిది ఉత్తర కొరియా, రెండోది రష్యా'' అంటూ ఘనంగా చేసుకున్న ప్రచారం తుస్సుమంది. వైరస్ జాడే లేదన్న పరిస్థితి నుంచి ఇప్పుడేకంగా ధ్యక్షుడే ఐసోలేషన్ కు పరిమితం కావాల్సిన పరిస్థితి రష్యాలో నెలకొంది. ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ బుధవారం నుంచి కేవలం వీడియో కాన్ఫరెన్సుల ద్వారానే పరిపాలన సాగిస్తారని, ఎవర్నీ

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3dLWhkB

తెలంగాణ హోంమంత్రికి చేదు అనుభవం.. ప్రగతి భవన్ నుంచి వెనక్కి..

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ చర్యలు,లాక్ డౌన్ తదితర అంశాలపై ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం జరుగుతున్న వేళ హోంమంత్రి అక్కడికి వెళ్లారు. అయితే అనుమతి లేని కారణంగా భద్రతా సిబ్బంది ఆయన్ను లోపలికి అనుమతించలేదు. దీంతో చేసేది లేక ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/39ArrYX

కరోనాకు రాముడే విరుగుడన్న వైవీ సుబ్బారెడ్డి.. అఖండదీపంపై దుష్ప్రచారం తగదని హితవు

టీటీడీపై తాజాగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అఖండదీపం కొండెక్కినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రేపటి నుంచి జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమితో పాటు పలు విషయాలపై ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రపంచాన్ని విలవిల్లాడిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడుగా రాములోరొస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2w5jrl2

Coronavirus దెబ్బ: కర్ణాటకలో ప్రజలకు ప్రతిరోజూ 7. 5 లక్షల లీటర్ల పాలు ఫ్రీ, సూపర్ సీఎం !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) వ్యాధిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సహ అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పేదలను అదుకుంటున్నాయి. కర్ణాటక ప్రభుత్వ అనుభంద సంస్థ అయిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF)నుంచి పేదలకు ఉచితంగా పాలు సరఫరా చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2w6oGkB

కరోనా ఎఫెక్ట్ : సింగరేణి కీలక నిర్ణయం.. గనులు బంద్.. లేఆఫ్ అమలు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక్క సింగరేణిలో మాత్రం యథావిధిగా బొగ్గు ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. కార్మికులు విధులకు హాజరవుతూనే ఉన్నారు. అయితే ఇటీవల ఇద్దరు కార్మికులు ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చి విధులకు హాజరైనట్టు గుర్తించారు. ప్రస్తుతం బెల్లంపల్లిలోని ఆసుపత్రిలో వారిని క్వారెంటైన్

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2w5FPL8

ఏపీలో కరోనా విలయంపై సీఎం జగన్.. మర్కజ్‌తో సీన్ రివర్స్.. లాక్‌డౌన్‌ సడలింపులు..

‘‘ఎవరికైనా కరోనా వైరస్ సోకితే వాళ్లు పాపం చేసినట్లుకాదు. ఏదో అయిపోతుందని భయపడాల్సిన పనికూడాలేదు. నిజానికి కరోనా వైరస్ జ్వరం లాంటిదే. ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా తగ్గిపోతుంది. వయసుపైబడిని, వేరే రోగాలతో బాధపడుతున్నవాళ్లకు మాత్రమే ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి వైరస్ గురించి మరీ ఎక్కువగా బాధపడొద్దు. అన్నింటికీ మించి వైరస్ సోకినవాళ్లపట్ల వివక్ష చూపకండి. సామాజిక

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3dPsveK

భర్తలను వేధించొద్దు, మేకప్ వేసుకోండి: మహిళలకు మలేషియా కరోనా టిప్స్, చివరకు ఏమైందంటే.?

కౌలాలంపూర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ నుంచి తప్పించుకోవడానికి ప్రపంచంలోని అనేక  దేశాలు లాక్‌డౌన్‌ను తమ తమ దేశాల్లో అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ వేళ ప్రజలు ఇబ్బందులు పడకుండా మలేషియా ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. ఆ సూచనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UAUura

కరోనా : ఇదీ జరిగింది.. ఇకనైనా ఆపండి భాయ్.. సంచలన వీడియో..

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భారత్‌లో కరోనా వ్యాప్తికి కొత్త ఎపిసెంటర్‌గా మారిందన్నది రెండు రోజులుగా వార్తల్లో ఎక్కువగా నానుతున్న అంశం. దాదాపు 1000 నుంచి 2000 మంది మర్కజ్ ప్రార్థనలకు హాజరై తిరిగి స్వస్థలాలకు వెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వారికోసం ముమ్మరంగా వెతుకుతున్నాయి. చాలాచోట్ల వారిని గుర్తించి క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అనుమానిత

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2XcLWIX

కరోనా వైరస్ : యుద్దప్రాతిపదికన వాళ్లను గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొని తమ స్వస్థలాలకు వెళ్లిన దాదాపు 1000-2000 మంది ద్వారా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కేబినెట్ సెక్రటరీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు,డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు పలు కీలక ఆదేశాలు జారీ

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UB3w7G

కరోనా మహమ్మారి గురించి ఆవేదన చెందుతున్న ఐక్యరాజ్యసమితి .. ఏం చెప్తుందంటే

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక ఈ వైరస్ ను అడ్డుకోవాలంటే కేవలం లాక్‌డౌన్‌లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌వో) తేల్చి చెప్పింది . కరోనా పూర్తిగా నిర్మూలన అయ్యే వరకు దీనిపై సమరం చెయ్యాల్సిందేనని చెప్పారు. అందరూ సంయుక్తంగా పోరాడాలని చెప్పినా ఎవరికి వారు తమదైన పంధాలో ముందుకు వెళ్తున్నారు. ఇక దీంతో తాజాగా

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3aD3FNd

కరోనా వైరస్ నెగిటివ్ వచ్చినా వాటిలో వైరస్ ఉంటుంది : ఆనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ రీసెర్చ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక కరోనా సంబంధించిన లక్షణాలు కనిపించగానే ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు . చికిత్స పొందిన చాలా మంది తర్వాత నయమై ఇళ్ళకు కూడా వెళ్తున్నారు. చికిత్స పొందిన వారి రక్త నమూనాల్లో నెగటివ్ వచ్చినప్పటికీ కూడా ఈ భయంకర వైరస్ ఎనిమిది రోజుల పాటు శరీరంలో తిష్ట

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2wX5hCV

సీఎంలతో గురువారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..! లాక్ డౌన్ ఆంక్షలు కఠిన తరంపై దిశానిర్ధేశం..!!

న్యూఢిల్లీ/హైదరాబాద్ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాధి ప్రబలకుండా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే స్వీయ నియంత్రణ పాటిస్తూ లాక్ డౌన్ కు సహకరాంచాలని ప్రజలకు పలు మార్లు విజ్ఞప్తి చేసిన ప్రధాని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టే దిశగా రాష్ట్రాలకు తగు సూచనలు చేస్తున్నారు. జన సమూహాలను విజయవంతంగా అడ్డుకోగలిగితే కరోనా

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2URi2XG

ఆర్బీఐ చెప్పినా ఆదేశాలు అందలేదంటున్న బ్యాంకులు .. ఈఎంఐల చెల్లింపు పై గందరగోళం

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మెజార్టీ ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇక దేశం మొత్తంలో ఎక్కడా దైనందిన కార్యక్రమాలు, వర్తక వాణిజ్యాలు జరగటం లేదు. నిత్యావసరాలను మినహాయించి అన్నీ వ్యాపారాలు ప్రస్తుతం మూత పడ్డాయి. ఇక ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/39BkRRS

ఆ ఐదు రైళ్లు.. మర్కజ్ నుంచి 1200 మంది.. రిస్క్‌లో పడ్డ తోటి ప్రయాణికులు..

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తికి హాట్ స్పాట్‌గా మారింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి మత ప్రార్థనల కోసం ఇక్కడికి వచ్చినవారిలో కొంతమందికి వైరస్ సోకింది. విదేశాల నుంచి మర్కజ్‌కు వచ్చిన పలువురు మత ప్రబోధకుల వలన వీరికి వైరస్ అంటుకుంది. అయితే వైరస్ సోకిన విషయం తెలియకపోవడంతో.. వీరంతా అక్కడినుంచి

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2R4gPez

మర్కజ్ చీఫ్ పరారీ.. సంచలన టేప్స్.. కరోనాతో చనిపోతే దేవదూతలైపోతారు.. వైరస్‌తో అందర్నీ కలవాలంటూ..

‘‘కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 70 వేల మంది చనిపోయారని చెబుతున్నారు. నిజానికి వాళ్లంతా దేవదూతలుగా మారారు. ఏ డాక్టరైనా మిమ్మల్ని రక్షించగలడా? ఆ 70 వేల మంది దేవదూతల్ని తానే సంక్షణలోకి తీసుకున్నానని సాక్ష్యాత్తూ భగవంతుడే చెబితే.. ప్రపంచంలోని ఏ శక్తయినా వ్యతిరేకించగలదా? క్వారంటైన్ విధానం ఫక్తు అంటరాని తనం. ఇది భయాన్ని, అంటరానితనాన్ని వ్యాపించే

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UzNmez

Coronavirus:ఢిల్లీ టూ గల్లి, మత ప్రార్థనల దెబ్బకు కర్ణాటక, తమిళనాడుకు షాక్, ఏం జరిగిందంటే ?

బెంగళూరు/ చెన్నై: దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్ మత ప్రార్థనల కార్యక్రమం కారణంగా దేశంలో కరోనా వైరస్ వ్యాధి (COVID 19) చాపకింద నీరులా పాకిపోయిందని వెలుగు చూసింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరైన కర్ణాటకలోని 24 మందికి, తమిళనాడులో 50 మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UzqI5X

కరోనా వైరస్ : భారత్‌లో 10 ఏళ్ల బాలుడి ధీనగాథ ఇది.. ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి..

రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో దేశంలో ఉన్న వైద్యు సదుపాయాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 130 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న దేశంలో ఎక్కువ మంది వైరస్ బారినపడితే చికిత్స అందించడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైరస్ విజృంభించడం సంగతి పక్కనపెడితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే సకాలంలో

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3dPsYh0

అందుకే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత..! ఆశ్యర్యం కలిగిస్తున్న తెలంగాణ సర్కార్ నిర్ణయం..!!

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా లాంటి భయంకర వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పూర్తిగా సహకరిస్తున్నందుకు జీతాల కోత ఏంటని వివిద ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులు కూడా తమ పెన్షన్ లో ప్రభుత్వం కోత విధించే

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3bMFfRR

కరోనా: కేజ్రీవాల్ భారీ ఆర్థికసాయం, రోగులకు చికిత్స అందించి చనిపోయే సిబ్బంది ఫ్యామిలీ రూ.కోటి

కరోనా రక్కసితో పోరాడుతోన్న రోగులకు వైద్యం అందిస్తోన్న వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది సేవలు వెలకట్టలేం. వారి చేస్తోన్న పనిని ప్రతీ ఒక్కరు వారి చేస్తోన్న పనిని అభినందిస్తున్నారు. తెల్ల కోటు వేసుకున్న వైద్యులు దేవుళ్లు అని మోడీ అనగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వైద్యులను కాపాడుకోవాల్సిన అసవరం ఉందన్నారు. మరో అడుగు ముందుకేసిన ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3aBJHCH

వీడిన మిస్టరీ .. దిశా తరహా యువతి అత్యాచారం,హత్యలో ప్రియుడే నిందితుడు

రంగారెడ్డి జిల్లాలో తంగడపల్లి బ్రిడ్జి క్రింద అత్యాచారం , హత్యకు గురైన యువతి కేసులో మిస్టరీ వీడింది . పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్ గా మారిన నేపధ్యంలో మొత్తానికి 13 రోజుల తర్వాత మిస్టరీని ఛేదించారు పోలీసులు . యువతి ఆనవాలు కూడా గుర్తించకుండా ఆమె ముఖం బండరాయితో ఛిద్రం చెయ్యటంతో ఆమె ఎవరు

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2V7vdnJ

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...