Wednesday, April 1, 2020

కరోనా: కేజ్రీవాల్ భారీ ఆర్థికసాయం, రోగులకు చికిత్స అందించి చనిపోయే సిబ్బంది ఫ్యామిలీ రూ.కోటి

కరోనా రక్కసితో పోరాడుతోన్న రోగులకు వైద్యం అందిస్తోన్న వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది సేవలు వెలకట్టలేం. వారి చేస్తోన్న పనిని ప్రతీ ఒక్కరు వారి చేస్తోన్న పనిని అభినందిస్తున్నారు. తెల్ల కోటు వేసుకున్న వైద్యులు దేవుళ్లు అని మోడీ అనగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వైద్యులను కాపాడుకోవాల్సిన అసవరం ఉందన్నారు. మరో అడుగు ముందుకేసిన ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3aBJHCH

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...