Friday, April 3, 2020

ఏపీలో కరోనా: వాళ్లకు భయానక భ్రమలు..మోదీతో జగన్ చెప్పింది విన్లేదా?80,896 మందికి ప్రైమరీ కాంటాక్ట్స్

‘‘ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నా జగన్ ప్రభుత్వం నిజాలు చెప్పడంలేదు. కొవిడ్-19 కేసుల్ని, మరణాల్ని దాచిపెడుతున్నారు. అది పెనుప్రమాదానికి దారితీస్తుంది. రాష్ట్రంలో వైరాలజీ ల్యాబ్ ల సంఖ్య పెంచి, ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిస్తే మహమ్మారిని తరిమేయొచ్చు. లాక్ డౌన్ వేళ ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలి..''అంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు రాసిన లేఖపై అధికార వైసీపీ తీవ్రస్థాయిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dQFfBT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...