Wednesday, April 1, 2020

కరోనా ఎఫెక్ట్ : సింగరేణి కీలక నిర్ణయం.. గనులు బంద్.. లేఆఫ్ అమలు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక్క సింగరేణిలో మాత్రం యథావిధిగా బొగ్గు ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. కార్మికులు విధులకు హాజరవుతూనే ఉన్నారు. అయితే ఇటీవల ఇద్దరు కార్మికులు ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చి విధులకు హాజరైనట్టు గుర్తించారు. ప్రస్తుతం బెల్లంపల్లిలోని ఆసుపత్రిలో వారిని క్వారెంటైన్

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2w5FPL8

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...