Thursday, April 2, 2020

మోదీపై ఫేక్ న్యూస్.. అందులో ఏమాత్రం నిజం లేదు..

ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. వైరస్ నియంత్రణ చిట్కాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కూడా లేనిపోనివి ఆపాదించి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఓ ఫేక్ వార్తను ఎవరో సోషల్ మీడియాలో వదిలారు. అగ్రరాజ్యం అమెరికా సహా 18

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2ywu29L

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...