Friday, April 3, 2020

రాజస్థాన్ లో పెరుగుతున్న కేసులు: టోంక్ సందర్శించనున్న డబ్య్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత దేశంలో కూడా కరోనా ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇక ఇండియాలో ఇప్పటికే కరోనా కేసులు 2586 నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. ఇక ప్రపంచ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను నియంత్రించటానికి లాక్ డౌన్ చేసి మరీ సమరం సాగిస్తునాయి వైరస్ ప్రభావిత దేశాలు .

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2R8yG4d

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...