Friday, April 3, 2020

ఏపీ డీజీపీ సడన్ విజిట్... చెక్ పోస్టుల్లో పని చేస్తున్న పోలీసులతో, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్

కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది . కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణకు పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు . కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో లాక్‌డౌన్‌ను సమర్ధవంతంగా పాటిస్తున్న నేపధ్యంలో ఏపీ డీజీపీ పోలీసుల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు గరికపాడు చెక్ పోస్ట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UDONsm

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...