Friday, April 3, 2020

విజయవాడలో తొలి కరోనా మరణం: 30వ తేదీ నాడే మృతి: కుమారుడికి పాజిటివ్: షాకింగ్ ట్విస్టులు.. !

విజయవాడ: రాష్ట్రంలో ఒకవంక కరోనా వైరస్ భయానకంగా విస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తొలి మరణం నమోదైంది. కరోనా వైరస్ బారిన పడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ మరణానికి ఢిల్లీలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలే ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మృతుడి కుమారుడు ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చిన తరువాత వైరస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39FT8Q0

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...