Saturday, April 4, 2020

భారత్‌ను అర్థించిన అమెరికా: ఆ డ్రగ్‌ను వెంటనే పంపించాలంటూ మోడీని కోరిన ట్రంప్: బహిరంగంగా..!

న్యూయార్క్: అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా భయానక కరోనా వైరస్ బారిన పడి చివురుటాకులా వణికిపోతోంది. రోజూ వందల సంఖ్యలో అమెరికన్లు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికే అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మూడు లక్షలను దాటి పోయింది. ఎనిమిది వేల మందికి పైగా మరణించారు. ఒక్కరోజ వెయ్యిమందికి పైగా అమెరికన్లు మృతి చెందారు. ఈ వారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dSv9Ax

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...