Thursday, April 2, 2020

కరోనా డాక్టర్లపై భయానక దాడి.. వాళ్లు మనుషులే కాదన్న సీఎం.. అక్కడైతే నడిరోడ్డుపై కాల్చివేత..

మంచిపనికి ఎప్పుడూ దూరంగా.. తీట పనులకు మాత్రం సర్వదా సిద్ధంగా ఉంటామంటూ కొందరు ప్రవర్తిస్తున్న తీరు యావత్ మానవాళికే ముప్పుగా మారింది. ఒక దిక్కు వైరస్ బాధితుల సంఖ్య 10 లక్షలకు పెరిగినా.. 50 వేల మంది ప్రాణాలు కోల్పోయినా.. ఇప్పటికీ చాలా మంది కరోనాను తేలికగా తీసుకుంటున్నారు. అన్ని దేశాల్లో లాక్ డౌన్ ధిక్కారాలు కొనసాగుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2X9v0D7

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...