Wednesday, April 1, 2020

Coronavirus:ఢిల్లీ టూ గల్లి, మత ప్రార్థనల దెబ్బకు కర్ణాటక, తమిళనాడుకు షాక్, ఏం జరిగిందంటే ?

బెంగళూరు/ చెన్నై: దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్ మత ప్రార్థనల కార్యక్రమం కారణంగా దేశంలో కరోనా వైరస్ వ్యాధి (COVID 19) చాపకింద నీరులా పాకిపోయిందని వెలుగు చూసింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరైన కర్ణాటకలోని 24 మందికి, తమిళనాడులో 50 మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2UzqI5X

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...