Thursday, April 2, 2020

కరోనా విలయం: అమెరికాలో ఘోరం.. ఇండియాలో ఆందోళనకరం.. గ్లోబల్‌గా 10 లక్షల మందికి వైరస్..

20వ శతాబ్దంలో స్పానిష్ ఫ్లూ ఏకంగా ఐదు కోట్ల మందిని బలితీసుకుంది. అప్పటితో పోల్చుకుంటే, వైద్య సౌకర్యాలు చాలా వరకు మెరుగుపడినప్పటికీ.. ప్రస్తుత 21వ శతాబ్దంలో కరోనా వైరస్ మహమ్మారిలా విజృంభిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య కూడా 50 వేలకు దగ్గరగా వెళుతున్నది. దాదాపు అన్ని దేశాలను

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/39G558l

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...