Thursday, April 2, 2020

లాక్‌డౌన్: జన్‌ధన్ ఖాతాల్లోకి 3నెలలపాటు నగదు, విత్ డ్రాపై ఆంక్షలు

న్యూఢిల్లీ: కరోనావైరస్ నేపథ్యంలో ప్రధానమంత్రి జన్‌ధన్ ఖాతాల్లో 3 నెలలపాటు రూ. 500 చొప్పున జమ చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జన్ ధన్ మహిళల ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై కేంద్రం పలు ఆంక్షలు విధించింది. కరోనావైరస్ వ్యాపించే అవకాశం ఉండటంతో ఖాతాదారుల రద్దీని అధిగమించేందుకు పలు ఆంక్షలను అమలు

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2wUrlOw

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...