కరోనా మహమ్మరి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. వరల్డ్ మ్యాప్లోని అన్నిదేశాలకు వైరస్ సోకింది. వైరస్ భారత్ను కూడా వణికిస్తోంది. కరోనా వైరస్ సోకి రాజస్థాన్లో ముగ్గురు చనిపోయారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాత్రం వారు కోవిడ్ సోకి చనిలేదని స్పష్టంచేశారు. ఇతర అనారోగ్య కారణాలతోనే చనిపోయారని వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరు విమర్శలకు దారితీస్తుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2R9vsgB
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment