Friday, April 3, 2020

కరోనా: ముగ్గురి మృతి, కానీ కోవిడ్ వల్ల కాదట, ఆ రాష్ట్ర అధికారుల తీరు ఇది...?

కరోనా మహమ్మరి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. వరల్డ్ మ్యాప్‌లోని అన్నిదేశాలకు వైరస్ సోకింది. వైరస్ భారత్‌ను కూడా వణికిస్తోంది. కరోనా వైరస్ సోకి రాజస్థాన్‌లో ముగ్గురు చనిపోయారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాత్రం వారు కోవిడ్ సోకి చనిలేదని స్పష్టంచేశారు. ఇతర అనారోగ్య కారణాలతోనే చనిపోయారని వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరు విమర్శలకు దారితీస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2R9vsgB

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...