Thursday, April 2, 2020

కరోనా సరుకుల్నీ వదిలిపెట్టని ఏపీ రేషన్ డీలర్లు- నిత్యావసరాల దోపిడీ యథాతథం..

రేషన్ డీలర్లకు సీజన్ తో సంబంధం లేదనే వాస్తవాన్ని మరోసారి వారు రుజువు చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్ద ద్వారా పేద ప్రజలకు అందాల్సిన సరుకులను పూర్తిస్దాయిలోవారికి ఇవ్వాల్సింది పోయి వాటిని బయటికి అమ్ముకుంటున్న సందర్భాలు కోకొల్లలు. కానీ తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినా.. పలుచోట్ల రేషన్

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2w8fnAH

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...