Wednesday, April 1, 2020

కరోనాకు రాముడే విరుగుడన్న వైవీ సుబ్బారెడ్డి.. అఖండదీపంపై దుష్ప్రచారం తగదని హితవు

టీటీడీపై తాజాగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అఖండదీపం కొండెక్కినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రేపటి నుంచి జరిగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమితో పాటు పలు విషయాలపై ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రపంచాన్ని విలవిల్లాడిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడుగా రాములోరొస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2w5jrl2

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...