Wednesday, April 1, 2020

‘ఢిల్లీ తబ్లిఘి జమాత్’ వల్లే భారీగా పెరిగిన కరోనా కేసులు: రాష్ట్రాల వారీగా., తెలుగు రాష్ట్రాలే టాప్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిఘి జమాత్ వద్ద విదేశాలకు చెందిన, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముస్లింలు గుమిగూడటం.. వారిలో కొందరికి కరోనా పాజిటివ్ ఉన్న కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగిందని భారత వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ ప్రార్థనలను ముగించుకుని చాలా మంది తమ తమ స్వస్థలాలకు తిరిగి

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2ykcTzI

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...