Wednesday, April 1, 2020

కరోనా వైరస్ : భారత్‌లో 10 ఏళ్ల బాలుడి ధీనగాథ ఇది.. ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి..

రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో దేశంలో ఉన్న వైద్యు సదుపాయాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. 130 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న దేశంలో ఎక్కువ మంది వైరస్ బారినపడితే చికిత్స అందించడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైరస్ విజృంభించడం సంగతి పక్కనపెడితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే సకాలంలో

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/3dPsYh0

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...