Monday, July 1, 2019

ప్రత్యక్షమైన మంచులింగం.. పూజలు చేసిన గవర్నర్

సోమవారం ఉదయం ప్రారంభమైన అమర్ నాథ్ యాత్రలో భాగంగా జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పవిత్ర గర్భగుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మంచు లింగాన్ని దర్శించుకున్నారు.. 46 రోజుల పాటు సాగనున్న యాత్ర నేడు ప్రారంభం కావడంతో , ప్రారోంభత్సవం సంధర్భంగా చేపట్టిన మొదటి పూజా కార్యక్రమంలో గవర్నర్ పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J0Jb5L
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...