Monday, July 1, 2019

క్యా సీన్ హై ..! కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన బిల్లుకు మద్దతు తెలిపిన టీఎంసీ, ఎస్పీ

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో అసాధారణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకున్న ఎన్డీఏ సర్కార్ .. ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చ జరిగి ఆమోదం తెలిపితే .. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదంతో ప్రెసిడెంట్ రూల్ మరో 6 నెలలు కొనసాగనుంది.  

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Xio0Qy
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...