న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో అసాధారణ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకున్న ఎన్డీఏ సర్కార్ .. ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చ జరిగి ఆమోదం తెలిపితే .. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదంతో ప్రెసిడెంట్ రూల్ మరో 6 నెలలు కొనసాగనుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Xio0Qy
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
నిజమే, ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపడానికి ఇది సమయంకాదు. ప్రపంచమే కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతోంది. కానీ వైరస్ నివారణ, నియంత్రణ చర్య...
-
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదా వెనుక కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సామాజికవర్గం కుట్ర ఉందంటూ గతంలో సీఎం జగన్ ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలతో...
No comments:
Post a Comment