బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. సోమవారం ఉదయం బళ్లారి జిల్లా విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం బెళగావి జిల్లా గోకాక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాజీనామా చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Xfktm7
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదా వెనుక కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సామాజికవర్గం కుట్ర ఉందంటూ గతంలో సీఎం జగన్ ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలతో...
-
నిజమే, ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపడానికి ఇది సమయంకాదు. ప్రపంచమే కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతోంది. కానీ వైరస్ నివారణ, నియంత్రణ చర్య...
No comments:
Post a Comment