దావణగెరె (బెంగళూరు): కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై ఆ రాష్ట్రంలోని కోడిహళ్ళి మఠాధిపది శ్రీ శివానంద శివయోగి రాజేంద్ర స్వామిజీ జోస్యం చెప్పారు. కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, ఈ ప్రభుత్వానికి ఆయుష్యు తక్కువగా ఉందని శ్రీ శివానంద శివయోగి రాజేంద్ర స్వామిజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RNL4FO
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
నిజమే, ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తిచూపడానికి ఇది సమయంకాదు. ప్రపంచమే కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతోంది. కానీ వైరస్ నివారణ, నియంత్రణ చర్య...
-
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదా వెనుక కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సామాజికవర్గం కుట్ర ఉందంటూ గతంలో సీఎం జగన్ ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలతో...
No comments:
Post a Comment