Thursday, July 18, 2019

స్లాబ్‌తో కూలిన తల్లి, కుమారులు.. సిమెంట్ పెళ్లలు, ఇనుపరాడ్ల కింద నరకయాతన...

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భవనం కూల్చివేత మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. డోంగ్రిలో గల భవనం కుప్పకూలిపోవడంతో .. అందులో ఉన్న వారు విగతజీవులుగా మారారు. సిమెంట్ పెళ్లలు పడి, ఇనపరాడ్లు పడి 18 గంటలు మృత్యువుతో పోరాడింది ఓ వనిత. ఆమె ప్రాణాలు నిలిచాయి. కానీ పేగుతెంచుకొని పుట్టిన ఇద్దరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32BFrzy
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...