Thursday, July 18, 2019

బ‌ల‌ప‌రీక్ష‌లో గ‌వ‌ర్న‌ర్ జోక్యంపై కాంగ్రెస్ ఫైర్‌!

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌కలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం శాస‌న‌స‌భ‌లో ఎదుర్కొంటోన్న బ‌ల‌ప‌రీక్ష అంశం చివ‌రికి రాజ్‌భ‌వ‌న్ గ‌డ‌ప తొక్కింది. ఈ వ్య‌వ‌హారం మొత్తం గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా దృష్టికి చేరింది. ఇందులో ఆయ‌న జోక్యం చేసుకున్నారు. బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించ‌డంలో నెల‌కొన్న జాప్యాన్ని వెంట‌నే నివారించాల‌ని ఆయ‌న స్పీక‌ర్ ర‌మేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేర‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O3dOw6
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...