Thursday, July 18, 2019

రూట్ మార్చిన కర్ణాటక బీజేపీ: గవర్నర్ కు ఫిర్యాదు, స్పీకర్ ఏకపక్ష నిర్ణయం, సీఎంను కాపాడాలని ?

బెంగళూరు: కర్ణాటక శాసన సభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సమయంలో బీజేపీ నాయకులు ఒక్కసారిగా రూట్ మార్చారు. గురువారం మద్యాహ్న శాసన సభా సమావేశాల భోజన విరామం తరువాత బీజేపీ నాయకులు కర్ణాటక గవర్నర్ వాజూబాయ్ వాలాను కలిసి శాసన సభా సమావేశం జరిగిన తీరును వివరించిన తరువాత స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారని తెలిసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O3dLAq
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...