Monday, June 24, 2019

సమాధానాలు కాదు.. పరిష్కారం కావాలి... పిల్లల మరణాలపై సీఎం నితీష్ కుమార్‌కు సుప్రిం అంక్షింతలు..

గత కొద్ది రోజులుగా బీహార్‌లోని ముజఫర్‌ఫర్‌పూర్ జిల్లాలో వందలాదీ చిన్నారుల ప్రాణాలు హరించుకు పోవడంపై సుప్రిం కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఇప్పటికే 160కి పైగా చిన్నారులు మెదడు వాపు వ్యాధితో మ‌ృత్యువాత పడుతున్న నేపథ్యంలో కోర్టు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అంక్షింతలు వేసింది. చిన్నారుల మరణాలు వారికి అందిస్తున్న వైద్య సహాయంపై వారం రోజుల్లోగా నివేదిక అందించాలని

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2Rwv7DH
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...