Monday, June 24, 2019

ఆపరేషన్ సౌత్.. మొదటి ప్రభుత్వంలో వ్యూహం..! రెండవ ప్రభుత్వంలో అమలు చేస్తున్న బీజేపి..!!

ఢిల్లీ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల బుజాల మీద గన్ పెట్టి దక్షిణ రాష్ట్రాలను టార్గెట్ చాయాలనుకుంటోంది బీజేపి. అందుకోసం తెలుగు రాష్ట్రాల్లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల‌పైనా క‌న్నేసిన కేంద్రంలోని క‌మ‌లనాథులు... వ‌చ్చే ఐదేళ్ల‌లో పుంజుకునే దిశ‌గా వేస్తున్న అడుగులు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి. అటు తెలంగాణ‌, ఇటు ఏపీల‌పై

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2xcinsC
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...