Monday, June 24, 2019

కలిసిరాని అసెంబ్లీ.. ఊపు తెప్పించిన లోక్‌సభ.. ఇక మున్సిపల్ పోరులో నిలిచి గెలిచేనా?

హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికలు కలిసిరాలేదు. చేదు అనుభవం మిగిలింది. ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసింత ఉపశమనం లభించింది. ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కొంత ఊపునిచ్చాయి. ఇదంతా కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ దూకుడుకు కాంగ్రెస్ పార్టీ కుదేలవుతున్న వైనం. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ

from Oneindia.in - thatsTelugu News http://bit.ly/2x8UTVf
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...