Thursday, June 27, 2019

బుల్లెట్ ట్రైన్‌కు జపాన్ ఆర్థిక సాయం .. షింజో తమ పాత స్నేహితుడన్న మోడీ

ఒసాకా : భారతదేశానికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని జపాన్ తెలిపింది. జీ-20 సదస్సు జపాన్‌లోని ఒసాకాలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోడీతో జపాన్ ప్రధాని షింజో అబే చర్చించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు సహకారం అందించాలని మోడీ కోరగా .. జపాన్ సుముఖత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31TBC8l
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...