Thursday, June 27, 2019

పీఎస్‌, పీఏ, ఓఎస్డీలుగా కొత్తవారే.. టీడీపీ మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు వద్దన్న సీఎం జగన్

టిడిపి హయాంలో పనిచేసిన పిఎస్, పిఓ, ఓఎస్డీ లకు షాక్ ఇచ్చారు ఏపీ సీఎం వైయస్ జగన్. గత ఎన్నికల్లో టి.డి.పి ఓటమి పాలు కావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వైసిపి మంత్రుల వద్ద గతంలో తాము చేసిన పోస్టులలోనే కొనసాగాలన్న ఉద్దేశంతో చాలామంది చాలా ప్రయత్నాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Nss1Cy
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...