Thursday, June 27, 2019

జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం: అమ్మఒడి వారికీ వ‌ర్తింపు: కార్పోరేట్ విద్యా సంస్థ‌ల‌కు ఇలా..!

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమ్మ ఒడి ప‌ధ‌కం మీద ఉన్న సందేహాల కు స‌మాధానం ఇచ్చిన ముఖ్య‌మంత్రి కార్యాల‌యం..ఇక నుండి అమ్మ ఒడి ప‌ధ‌కం ఇంట‌ర్ విద్యార్దుల‌కు వ‌ర్తింప చేసే దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంట‌ర్ విద్యార్ధుల త‌ల్లుల‌కు సైతం ఈ ప‌ద‌కం కింద ఎన్‌రోల్ చేయాల‌ని సీఎం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NjMSaV
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...