Friday, March 20, 2020

కొడుక్కి కరోనా పాజిటివ్ అని తెలిసినా రైల్వే గెస్ట్ హౌస్ లో దాచిన తల్లి .. ఉద్యోగం నుండి సస్పెన్షన్

ఒకపక్క ప్రపంచం కరోనాతో వణుకుతుంటే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినా ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటున్న నిర్లక్ష్యం కరోనా వ్యాప్తి చెందేలా చేస్తుంది . కరోనా బాధితులను ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుల్లో ఉంచాలని ప్రభుత్వాలు చెప్తుంటే మరోపక్క ఒక రైల్వే మహిళా ఎంప్లాయ్ తన కొడుక్కి కరోనా ఉందని తెలిసినా దాచిపెట్టి కొడుకుని రైల్వే గెస్ట్ హౌస్ లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a9kLlB

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...