Friday, March 20, 2020

పెరుగుతున్న కరోనా వైరస్ ప్రభావం .. రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడతాయా ?

దేశ, విదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావం మన దేశంలోనూ నానాటికీ పెరుగుతోంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే ఏపీ సహా పలు రాష్ట్రాల్లో స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. అయితే ఈ నెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలపైనా కరోనా ప్రభావం పడనుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో విద్యాసంస్ధలు, గుళ్లు,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a7KbQx

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...