Thursday, July 18, 2019

అనుకున్నదే జరిగింది: కర్ణాటక శాసన సభా సమావేశాలు వాయిదా, రాత్రి అసెంబ్లీలో బీజేపీ ధర్నా !

బెంగళూరు: కర్ణాటకలో అధికారం కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు వారు అనుకున్నది సాదించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని, శాసన సభా సమావేశాలు వాయిదా పడేలా చూడాలని వారు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అసెంబ్లీలో రచ్చరచ్చ కావడంతో డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు శాసన సభా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32BF8o6
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...